-->

Monday, June 27, 2011

Prithvi as Book reviewer


Prithvi as Book reviewer:


పృథ్వి రాజ్ వివిధ కవుల కవితా సంపుటులకు రాసిన సమీక్షా వ్యాసాలు:
బలమైనది మౌనం - (ఎన్ అరుణ రచించిన "మౌనం మాట్లాడుతుంది" కవితా సంపుటిపై చేసిన సమీక్ష)  సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - జనవరి & ఫిబ్రవరి .
రెప్పల చప్పుడు 'లో గుండెల చప్పుళ్ళు -( సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన 'రెప్పల చప్పుడు ' నానీ సంపుటికి రాసిన సమీక్ష ) . సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - జనవరి & ఫిబ్రవరి .

అశోక్ కుమార్ చెప్పిన "ఆధ్యాత్మిక ర'హా'స్యాలు" - (శింగం పల్లి అశోక్ కుమార్ రచించిన "ఆధ్యాత్మిక రహస్యాలు"మినీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -  సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక -మార్చి -ఏప్రిల్.
'నా నీ 'లో వెలుగు వెదజల్లుతూ "గోరంతా దీపాలు" (అనిశెట్టి రజిత రచించిన "గోరంత దీపాలు " నానీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) - సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - మార్చి -ఏప్రిల్.
అందిన ఆకాశం (లంకా వెంకటేశ్వర్లు రచించిన "ఆకాశం నేలపాలైంది " హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష) - హైకూ సాహిత్య మాసపత్రిక , మే 2003.
హైకూ చినుకులు (బొబ్బిలి జోసెఫ్ రచించిన "పూల చినుకులు" హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -హైకూ సాహిత్య మాస పత్రిక
సామాజిక గీతం ఆలపించిన పిట్ట (రౌతు రవి రచించిన "వేకువ పిట్ట" హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -హైకూ సాహిత్య మాస పత్రిక
నానీ మురిపాల "పాలకంకి " (నేతల ప్రతాప్ కుమార్ రచించిన "పాలకంకి" నానీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష) - -హైకూ సాహిత్య మాస పత్రిక ఆగస్ట్ 2003.

No comments:

Post a Comment